ఏపీ లో 8766 కొత్త కరోనా కేసులు, 67 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో  8,766 మం ది కోవిడ్-19 పాజిటివ్ కేసులు కనిపించాయి. రాష్ట్రం మొత్తంగా  93,511 శాంపిల్స్…

తెలంగాణలో ఆర్టీసీ, మెట్రోరైల్ సర్వీసు వేళల పొడిగింపు

  తెలంగాణలో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను సడలించినందున  ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రోలు రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి…

పోలవరం సాధించాలంటే సమైక్య పోరాట వేదిక అవసరం

(వి శంకరయ్య) పోలవరం ప్రాజెక్టుకు చెంది 2013-14 అంచనాల మేరకే కేంద్ర ప్రభుత్వం బిల్లులు రీయింబర్స్ మెంట్ చేస్తుందని అంతకు మించిన…

రామ తీర్థం కొత్త ఆలయ నమూనాలు ఇవే

విజయనగరం జిల్లా రామతీర్థంలో ఇపుడున్న పురాతన ఆలయం స్థానంలో నిర్మించనున్న నూతన ఆలయ నమూనాలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసర…

బిజెపిలోకి దూకిన రాహుల్ మిత్రుడు జితిన్ ప్రసాద

రాహుల్ గాంధీకి సన్నిహితుడయిన ఉత్తర ప్రదేశ్  కాంగ్రెస్ నాయకుడు జితిన్ ప్రసాద  ఈ రోజు బిజెపిలో చేరారు. కేంద్ర రైల్వే మంత్రి…

సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో కార్పొరేట్ స్థాయి డయాగ్నస్టిక్ కేంద్రం

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ను, ఆర్టీ పీసీఆర్ ను  ఆర్థిక మంత్రి హరీశ్ రావు‌ కొద్ది…

5 నెలల్లో 43 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఉత్తమ్

అయిదు నెలల్లో పెట్రోల్ డీజిల్ ధరలు నలభై మూడు సార్లు పెరిగిందని  తెలంగాణ పిసిసి అధ్యక్షుడు, లోక్ సభ సభ్యుడు ఉత్తమ్…

పరిశ్రమలొచ్చాయనేది పచ్చి అబద్ధం: యనమల

(యనమల రామకృష్ణుడు) రాష్ట్రంలో గత రెండేళ్లలో జరిగిన పారిశ్రామిక ప్రగతి శూన్యం. కొత్తగా ఒక పరిశ్రమ రాలేదు, ఒక ఉద్యోగం కల్పించలేదు.…

‘హిడెన్ స్ప్రౌట్స్’ స్కూల్ ని కూల్చేసేందుకు ఎలా మనసొప్పింది: చంద్రబాబు

విశాఖపట్నంలోని వివిధ రకాల మానసిక , శారీరక లోపాలు గల పిల్లల పాఠశాల హిడెన్ స్ప్రౌట్స్‌ (Hidden Sprouts) ను కూల్చివేయడం…

రు. 3 కోట్లతో రామతీర్థం ఆలయ నిర్మాణం

వచ్చే జనవరి నాటికి  విజయనగరం సమీపంలోని రామతీర్థం కొండపై రాముల వారి ఆలయ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్  దేవాదాయ…