5 నెలల్లో 43 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఉత్తమ్

అయిదు నెలల్లో పెట్రోల్ డీజిల్ ధరలు నలభై మూడు సార్లు పెరిగిందని  తెలంగాణ పిసిసి అధ్యక్షుడు, లోక్ సభ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచుకుంటున్నదనడానికి ఇదిచక్కటి ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా పదే పదే పెట్రోలు డీజిల్ ధరలు పెంచతున్నందుకు  వ్యతిరేకంగా కాంగ్రెస్’ ప్రభుత్వం జూన్ 11 వ తారీకున శుక్రవారం రోజు దేశం’ నలుమూలల కాంగ్రెస్ పార్టీ పెట్రోల్ బంకులు ముందు నిరసన చేపడుతున్నదని ఆయన వెల్లడించారు

. తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని పెట్రోల్ బంకుల ముందు  నిరసన ప్రదర్శనలుంటాయి. కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణులు ‘ Covid-19! నిబంధనల, సామాజిక దూరం పాటిస్తూ’ నిరసనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *