Home Blog
సర్పంచ్ ఎన్నికలకి అంత డబ్బెలా వచ్చిందటే… : టిడిపి చెబుతున్న రహస్యం
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కె నారాయణ స్వామి ప్రాతినిథ్యంలోని జీడీ నెల్లూరు నియోజకవర్గం అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారిందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు.
తమిళనాడు సరిహద్దులో...
చంద్రబాబు,పెద్దిరెడ్డి వైరం: 40 సం. తర్వాత తిరుపతి నుంచి కుప్పానికి మారింది
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్నటి నుంచి కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ రోజు రేపు కూడా ఆయన నియోజకవర్గంలో తిరుగుతారు. కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. ఆవేశంగా మాట్లాడుతున్నారు.కేసులకు భయపడవద్దు, దాడులకు వెరవవద్దు,...
ఫ్లాటో, ప్లాటో కొంటున్నారా, హైదరాబాద్ ఉప్పల్ వైపు చూడండిక
హైదరాబాద్ మహానగరంలో అతికీలకమయిన ప్రదేశమయినా ఎవరూ వచ్చేందుకు, నివసించేందుకు, ప్రాపర్టీ కొనేందుకు పెద్దగా ఇష్టపడని ప్రాంతాలేవమయినా ఉంటే అందులో ఉప్పల్ ఉంటుంది.
దీనికి కారణం ఉప్పల్ యే. బాగా ఇరుకు రోడ్లు, తాలూకా స్థాయి...
విఆర్ వొ ల ప్రమోషన్లకు ఉమ్మడి కృషి, ఎపి రెవిన్యూ ఉద్యోగుల నిర్ణయం
రెవిన్యూ శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ల ప్రయోజనాలకు భంగం లేకుండా గ్రామ రెవిన్యూ అధికారులకు ప్రమోషన్లు కల్పించాలని ఈ రోజు ఎపి ఆర్ ఎస్ ఎ (APRSA), VRO సంఘాలు సంయుక్తంగా ప్రభుత్వానికి...
హైదరాబాద్ చుట్టూర రీజినల్ రింగ్ రోడ్డు ఎవరి కోరిక? ఎవరి కల?
(ఎన్ వేణుగోపాల్ )
హైదరాబాద్ నగరం చుట్టూ మరో మహా కొండచిలువ చుట్టుకోనున్నదని, అది తెలంగాణ జనాభాలో నలభై శాతాన్ని తన పడగనీడలో పెట్టుకోనున్నదని ప్రమాదకర వార్తలు వెలువడుతున్నాయి. ఈ మహా కొండచిలువ పేరు...
పెడన టీ స్టాల్ వద్ద కృష్ణా జిల్లా కలెక్టర్
కృష్ణా జిల్లా పెడన బంగ్లా స్కూల్ వద్ద గల టీ స్టాల్ వద్ద కలెక్టర్ ఇంతియాజ్ ని ఈ ఫోటోలో చూడవచ్చు. కలెక్టర్లకు టీ స్టాల్ దగ్గిర ఏం పని ఉంటుంది? ఈ...
చంద్రబాబు కు కుప్పం యాత్రలో ఘన స్వాగతం
పంచాయతీ ఎన్నికల్లో పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ధైర్యం నూరిపోసేందుకు ఈ రోజు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం వచ్చారు. ఆయన మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి పార్టీ...
ఈ గొప్పపాట ఒకసారి విని తరించండి…
"ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట" అని తిరుమలేశుని మీద వచ్చిన ఈ గీతం ఒకప్పుడు బాగా ప్రజారదరణ పొందింది.
ఈ గీతాన్ని ఏడిద కామేశ్వరరావు రాశారు. ప్రముఖ కర్ణాటక, లలిత సంగీత గాయని కుమారి...
రాయలసీమ కథకుడు సింగమనేని నారాయణ మృతి
(డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి)
ప్రసిద్ధ కథకులు, విమర్శకులు, భాషాభిమాని, సంపాదకులు, ఉపన్యాసకులు
అన్నింటికీ మించి తాను నమ్మిన ఆలోచన విధానం కోసం తుది శ్వాస దాకా నిబద్దతగా నిలిచిన సింగమనేని నారాయణ మరణించారు. ఆయన వయసులు...
‘ఢిల్లీ ముట్టడి’ నాడు-నేడు
ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
(షాజహాన్ పూర్ నుండి) విశ్వంలో ప్రతి వస్తువూ నిరంతరం చలనంలో ఉంటుంది. ఏదీ జడ పదార్ధం కాదు. ప్రాణం లేని వస్తువులకు సైతం విధిగా వర్తించే ఈసూత్రం ప్రాణులకు ఇంకా...