Trending News
10 నెలల తర్వాత 27న పట్టాలెక్కనున్న కృష్ణా ఎక్స్ ప్రెస్
కరోనా లాక్డౌన్ ప్రభావంతో నిలిచిపోయిన తిరుపతి నుంచి ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ (17406/17406) తిరిగి పట్టాలెక్కనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి సర్వీసు ప్రారంభం కానుంది. దాదాపు 10 నెలల విరామం...
ఎన్నికలంటూనే కరోనా గుర్తొచ్చిందా?: ఎపి ఉద్యోగులకు మాజీ మంత్రి లేఖ
ఉద్యోగ సంఘాల నాయకులకు నమస్కారములు...
కరోనా తగ్గుముఖం పట్టింది. అధికార పార్టీ ర్యాలీలు జరుగుతున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోంది. ఉద్యోగులు పనిచేస్తున్నారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు రాని కరోనా ఉద్యోగ సంఘాల నేతలకు...
తిరుపతి సమీపాన పాండవుల బండకు సండే ట్రెక్…
(భూమన్) పాండవుల బండ అనేది తిరుపతి కి 25 కిమీ దూరాన, చంద్రగిరి సమీపాన ఉన్న అందమయిన కొండ ప్రాంతం. ఇక్కడ క్రీపూ 1500-2000 నాడు కట్టిన రాక్షస గూడు(మెగాలిత్) ఉంది. దీనినే...
గుజరాత్ లో లేని కరోనా భయం, ఆంధ్రలో ఎలా వచ్చింది? : టిడిపి
ఫిబ్రవరిలో 21, 28 తేదీల్లో గుజరాత్ స్థానిక ఎన్నికలకు షెడ్యూలు విడుదలలైన విషయం ఎపి ప్రభుత్వం, ఉద్యోగు సంఘాల నాయకులు గుర్తించాలని అక్కడ ఎన్నికలు జరిపితే రాని కరోనా ఇక్కడ ఎలా వస్తుందో,...
గాంధీజీ సైరెన్ మళ్లీ మోగించాలి: మనవడు తుషార్ గాంధీ
మహాత్మా గాంధీ హత్య జరిగిన సమయాన్ని గుర్తు చసే సైరెన్ మళ్లీ మోగించడం ప్రారంభించాలని గాంధీజీ మనవడు తుషార్ గాంధీ రాష్టప్రతి నామ్ నాథ్ కోవింద్ కు విజ్ఞప్తి చేశారు. 1948 జనవరి...
టిఆర్ ఎస్ కు ధీటైన జవాబిస్తున్న బండి సంజయ్
ఈ రోజు కరీంనగర్ లో బిజెపి నేత బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్దం చేయడాన్ని బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారు.సిఎం కెసిఆర్ మీద సంజయ్ చేస్తున్న దాడికి నిరసనగా టిఎస్ వి దిష్టి...
రేపటి నుంచి అందరికీ డిజిటల్ వోటర్ కార్డులు
ప్రతి సంవత్సరం జనవరి 25న భారత దేశం నేషనల్ వోటర్స్ డే జరుపు కుంటుంది. ఇది 2011 నుంచి అమలు అవుతూ ఉంది. భారత ఎన్నికల కమిషన్ 1950, జనవరి 25న ఏర్పడింది....
రమణీయం తిరుమల రామకృష్ణ తీర్థం (తిరుపతి జ్ఞాపకాలు- 21)
తిరుమల గుడికి ఆరేడు కిమీ దూరాన అడవుల్లో రామకృష్ణ తీర్థం ఉంటుంది. జనవరి 28 న అక్కడ ఘనంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి జరుగుతుంది.పుష్యమీ నక్షత్ర పౌర్ణమినాడు రామకృష్ణ తీర్థ పర్వదినం ఉంటుంది.వేలాది...
అవును, ఇది జిల్లా పరిషత్ హైస్కూలే… 6 ఫోటోలు…
తెలంగాణ సిరిసిల్ల జిల్లా పరిషత్ హైస్కూల్ ఇలా తయారవుతూ ఉంది. ఇది పూర్తయితే, బహుశా దేశంలో ఇలాంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇదే అవుతుందేమో. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ చొరవతో ఈ...
ఈ సారి పేపర్ లెస్ యూనియన్ బడ్జెట్…
కరోనా కారణంగా ఈ సారి బడ్జెట్ (బడ్జెట్ 2021-2022) ను కాగితాల మీద ప్రింటు చేయడంలేదు. ఎలెక్ట్రానికల్ గా సభ్యులకు అందిస్తున్నారు. నవంబర్ 26,1947న ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ నుంచి గత ఏడాది...