ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నిరవధిక మూత

దేశరాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ని నిరవధికంగా మూసేశారు. ఏ తరగతికి కూడా విద్యార్థులతో…

తెలంగాణలో 4 జిల్లాలు కరోనా హై రిస్క్

తెలంగాణలో నాలుగు జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 హైరిస్క్ జిల్లాలుగా ప్రకటిచింది. అవి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్. హైదరాబాద్, రంగారెడ్డి,…

టిఆర్ ఎస్ వేములవాడ ఎమ్మెల్యే కు కేంద్రం షాక్

టిఆర్ ఎస్ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారతీయ పౌరుడు కాదని కేంద్ర ప్రభుత్వం మరొక సారి స్పష్టం చేసింది. దీనితో…

ఏప్రిల్‌ 3న ‘జీ 5’లో ‘సీత ఆన్‌ ది రోడ్‌’ ప్రీమియర్‌

వీక్షకులకు వినోదం అందించడంలో ముందుండే ఓటీటీ వేదిక ‘జీ 5’. కరోనా కాలంలో డైరెక్ట్‌–టు–డిజిటల్‌ రిలీజ్‌లు, ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌లు, పలు…

ప్రభాస్ వంటి ఎక్స్ ప్రెస్ వే మేకర్లే మిగులుతారు

ఓటీటీ – పానిండియా ఈ రెండు పదాలు ఇవ్వాళ తెలుగు సినిమా కొత్త మార్కెట్ ని నిర్వచిస్తున్నాయి. ఓటీటీతో వుండే బహుళ…

చిత్తూరు, గుంటూరు, విశాఖ జిల్లాలలో తీవ్రంగా కరోనా కేసులు

చిత్తూరు, గుంటూరు, విశాఖ జిల్లాలో తీవ్రంగా కరోనాకేసు ఆంధ్రప్రదేశ్ లో కరోనాకేసులు పెరుగుదల కొనసాగుతూ ఉంది. గత 24 గంటల్లో 31,809…

ఢిల్లీ బాటలో పంజాబ్, తర్వాతెవరు? కెసిఆరా, జగనా లేక…

పంజాబుులో ఈ రోజు నుంచి మహిళలు ఆర్టీసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణివచ్చు. మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఇపుడు కొత్త పంథా.…

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ఢిల్లీలో నిరసన దీక్ష

తెలంగాణ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని ఏప్రిల్ 5న న్యూ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగే నిరసన దీక్షను విజయవంతం…

ఇ-గోల్కొండ తెలంగాణ షాపింగ్ పోర్టల్ ప్రారంభం

తెలంగాణ చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ – గోల్కొండ ప్లాట్ ఫాం ను టెక్స్ట్ టైల్ శాఖ మంత్రి…

కోమటిరెడ్డి నిరసన పాలాభిషేకం

తెలంగాణలోఏదో హామీ ఇచ్చినపుడో,హామీ నెరవర్చినపుడో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేస్తుంటారు. ఇది ఆనందం పట్టలేక, ఉబ్బితబ్బిబ్బయిపోయే చేసే పాలభిషేకం. అయితే,…