ఐఎఎస్ అధికారి రమామణి మృతి , ఐఎఎస్ అధికారుల సంఘం సంతాపం
సేవాభావంతో పనిచేసి ప్రజల ప్రశంసలందుకున్న సీనియర్ ఐఎఎస్ అధికారి టికె రమామణి (56) (2010) అకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఐఎఎస్ అధికారుల సంఘం…
మహారాష్ట్ర నుంచి వస్తున్న మిడతల ముప్పు, తెలంగాణ అప్రమత్తం
హైదరాబాద్ : మహారాష్ట్ర మీదుగా తెలంగాణ వైపు మిడతలదండు దూసుకువస్తుందేమోనని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మిడతల దండు రాష్ట్రంలో ప్రవేశిస్తే చేపట్టాల్సిన…
సాయివర్ధన్ కథ విషాదం, బోరు బావి మింగేసింది…
తెలంగాణ మెదక్ జిల్లా పాపన్న పేట మండలం పొడ్చన్పల్లి సాయివర్ధన్ కథ విషాదాంతమైంది. బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన సాయిని కాపాడలేకపోయారు.…
కరోనా భయం: ఇక దగ్గినా తుమ్మినా మినిమమ్ రు. 3వేలు ఖర్చవుతాయి
దేశమంతా లాక్ డౌన్ ఎత్తేస్తున్నారు మెల్లిమెల్లిగా. షాపులు,సూపర్ బజార్లు తెరుచుకుంటున్నాయి. బస్సులు తిరగడంమొదలు పెట్టాయి. పరిమితంగానైనా రైళ్లు విమానాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ…
ఆశ్చర్యం, వియత్నాం తవ్వకాల్లో బయటపడ్డ శివలింగం
వియత్నాంలో జరుగుతున్న పురాతత్వ తవ్వకాల్లో తొమ్మిదో శతాబ్దం నాటి శివ లింగ బయటపడింది. ఆదేశంలోని చామ్ ఆలయ సముదాయాన్నిపునరుద్ధరించే పనిలో ఉన్నభారతపురాతత్వ…
మే31న సిద్దేశ్వరం అలుగు శంఖుస్థాపన నాలుగో వార్షికోత్సవం
(రాయలసీమ సాగునీటి సాధన సమితి కరపత్రం) రాయలసీమ నీటి హక్కుల పోరాటానికి స్పూర్తినిచ్చిన సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన నాలుగవ వార్షికోత్సవం మే…
రాయలసీమను కృష్ణానదీ ప్రాంతంగా తెలంగాణ గుర్తించడమే లేదు
(V Sankaraiah) గొంతెండి పోతున్న రాయలసీమ దాహార్తి తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతి పక్షాలకు చెందిన నేతలు పలువురు గతంలోనూ ఇప్పుడూ…
ఆంధ్రలో ఇక విధిగా పెయిడ్ క్వారంటైన్
అమరావతి,26మే: విదేశాల నుండి అదే విధంగా ఇతర రాష్ట్రాల నుండి విమానాలు, రైళ్ళు,బస్సులు మరే ఇతర మార్గాల ద్వారా జిల్లాలకు చేరుకున్న…
తెలంగాణలో ఈరోజు 71 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో ఈ రోజు 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఆరోగ్య శాఖ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి…