భారత్ తొందరగా కోలుకోవాలని కోరుతున్నపేద దేశాలు, ఎందుకో తెలుసా;

ఇండియా బాధపడితే ప్రపంచం నష్టపోతుందని ఇపుడు దేశంలో చెలరేగుతున్న కోవిడ్ సంక్షోభం చెబుతున్నది. ఇది రెండు రకాలు ఒకటి, ఇండియాలో ఉన్న…

కోవిడ్ నుంచి కోలుకుంటున్న కెసిఆర్

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కరోనానుంచి కోలుకుంటున్నారు.  ఆయన  వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవి రావు ఆధ్వర్యం లోని వైద్య బృందం…

అన్నిమునిసిపాలిటీలలో రానున్న ‘వైఎస్సార్ జగనన్నకాలనీలు’

రాష్ట్రంలోని మున్సిపల్, కార్పోరేషన్ పరిధిలో మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరకే ఇళ్ళస్థలాలను ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో సీఎం జగన్మోహనరెడ్డి ‘వైఎస్సార్ జగనన్న మోడల్…

CoWin వెబ్ సైట్ లో 18+ వ్యాక్సిన్ కు కానరాని ఆసుపత్రులు

ఎంతో ప్రతిష్టాత్మకంగా 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల లోపు ప్రజలందరికీ వ్యాక్సిన్ కోసం ఈరోజు  ప్రారంభించిన రిజిస్ట్రేషన్ చాలా మందిని…

కరీంనగర్ జిల్లాలో ఐసోలేషన్ కేంద్రాలుగా స్కూళ్లు, యూనివర్శిటీ భవనాలు

గ్రామాలు, పట్టణాల్లో కొవిడ్ బారిన పడుతున్న ప్రజల కోసం ప్రభుత్వ స్కూల్స్, సంస్థల భవనాలను ఐసోలేషన్ కేంద్రాలుగా వినియోగంలోకి తీసుకువస్తున్నట్లు తెలంగాణ…

ఆంధ్రలో రెమిడిసివర్ ఇంజక్షన్ కొరత లేదు…

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ  సెక్రటరీ అనిల్ సింఘాల్ అందిస్తున్న ఎపి కరోనా తాజా సమాచారం.    ప్రభుత్వ ఆస్పత్రుల్లో 28,994…

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర రు.100 తగ్గించారు…

రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేస్తున్న  కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను  సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రు. 100 తగ్గించింది. గతంలో…

పెళ్లిళ్ల సీజన్ వస్తాంది, జాగ్రత్త: తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక

హైదరాబాద్: పెళ్లిళ్ల సీజన్  మొదలవుతున్నందున వచ్చే మూడు నాలుగు వారాలు కరోనా నివారణలో చాలా కీలకమని, ప్రజల చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా…

బెంగుళూరులో టెన్షన్, 3వేల మంది కోవిడ్ రోగులు గల్లంతు…

కర్నాటకలో మూడు వేల మంది కోవిడ్-19 రోగులు కనిపించకుండా పోయారు. వీళ్లంతా కరోనావైరస్ ను వ్యాప్తి చేస్తూ ఉంటారని అధికారులు ఆందోళన…

ఆంధ్రలో ఇంటర్ పరీక్షలు ఆపేది లేదు… మంత్రి ఆదిమూలపు

మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.ఎవరెన్ని విమర్శులు చేసినా…