తెలంగాణ నిరుద్యోగులు కాంగ్రెస్ ఘోష వింటరా?

తెలంగాణ నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ నేతలు చాలా వాదిస్తున్నారు. వారికి జరిగిన అన్యాయాన్ని వేలెత్తిచూపుతున్నారు. ముఖ్యమంత్రి ఉద్యోగాలివ్వలేదు, ప్రామీస్ చేసిన నిరుద్యోగ…

ముఖ్యమంత్రి జగన్ తో దోస్త్ సుబ్రహ్మణ్య స్వామి మంతనాలు

భారతీయ జనతా పార్టీ  ఎంపీ డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకించారు. అంతేకాదు, ప్రతిదాన్ని ప్రయివేటీకరించడం మంచి…

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీద రౌండ్ టేబుల్ రిపోర్టు

(నల్లెల రాజయ్య) ముందుగా కాజీపేట ఫ్యారాడైజ్ ఫంక్షన్ హాల్ లో కోచ్ ఫ్యాక్టరీ సమర సన్నద్ద రౌండ్ టేబుల్ సమావేశము కు…

కేంద్ర వ్యవసాయ చట్టాలమీద ప్రముఖ జర్నలిస్టు ఏ మంటున్నారంటే…

రైతాంగ ఉద్యమం కోసం సమాజంలోని ఇతర ప్రజాతంత్ర విభాగాలన్ని నిలబడవలసిన సమయం ఆసన్నమైంది -పౌర సంఘాల సదస్సులో ప్రముఖ పాత్రికేయుడు సాయినాథ్…

ఫిబ్రవరి 13న ‘తరతరాల రాయలసీమ’ సాహిత్య సభ

  ‘కదలిక’ కరువు కథల ప్రత్యేక సంచిక ‘‘తరతరాల రాయలసీమ’’ సెప్టెంబరు 89, డిసెంబరు 91 సంచికగా విడుదలయింది. ఇందులో 65…

మధ్యాహ్నం 3 గంటలపుడు కర్నూల్ జిల్లా పోలింగ్ వివరాలు

కర్నూలు జిల్లాలో కూడా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మందకొడిగానే సాగింది. మధ్యామ్నం  3 గంటల సమయానికి పోలింగ్  50 శాతం చేరలేదు. …

విశాఖ తూర్పు టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి అరెస్టు

విశాఖ తూర్పు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షు డు ప్రణవ్‌గోపాల్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఏయూ…

మున్సిపల్ ఎలెక్షన్ వాచ్: మధ్నాహ్నం 3గం. పోలింగ్

మధ్యాహ్నం 3గంటల సమయానికి ఆంధ్రపరదేశ్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాతం ఇలా ఉంది. Srikakulam: 46.56 % Vijayanagaram:  47 %…

హిందూపురంలో క్యూలో నిలబడి ఓటేసిన ఎమ్మెల్యే బాలయ్య

హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి…

వైసిపిలో ఓటమి భయం, అందుకే దాడులు: చంద్రబాబు నాయుడు

వైఎస్ ఆర్ కాంగ్రెస్ ని  ఓటమి భయం పట్టి పీడిస్తున్నదని, ఆ  భయంతోనే దాడులకు తెగబడుతున్న వైసీపీ మూక రాష్ట్ర వ్యాప్తంగా…