పులివెందులకు మళ్లీ వైభవం

పులివెందుల ఒకపుడు ఒక వెలుగు వెలిగింది.  2004 నుంచి 2009 లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న…

బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ ఆసుపత్రులో ఆరోగ్యశ్రీ: ఆంధ్రా క్యాబినెట్ నిర్ణయం

ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమయి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ 1…

బాలకృష్ణ వియ్యంకుడి భూకేటాయింపు రద్దు: ఎపి క్యాబినెట్ నిర్ణయం

గతంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం సీనినటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడికి కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటున్నది.  జగ్గయ్య పేటలో…

ఎపిఇఆర్‌సి చైర్మన్ గా రిటైర్డు జడ్జి సీవీ నాగార్జునరెడ్డి ప్రమాణం

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్‌పర్సన్‌ గా రిటైర్డ్ హైకోర్ట్‌ న్యాయమూర్తి సీవీ నాగార్జునరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని…

ఆంధ్రలో ఇసుక ఇలా తరలి పోతా ఉంది… 10 లారీలు సీజ్

చిత్తూరు జిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు ఇసుక స్మగ్లింగ్ మీద నిఘా పెంచిన సత్యవేడు పోలీసులు  గత రాత్రి 10…

తెలంగాణ ఆర్టీసి తరహాలో ఇసుక పోరాటానికి చంద్రబాబు సై

ఇసుక సమస్య పరిష్కారానికి అన్ని రాజకీయ పక్షాలు కసికట్టుగా పోరాడేందుకు  జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇతర  పార్టీల…

రంగులు మారిస్తే ఎలా? ఇదేమి ఆనందం?

ఆంధ్రప్రదేశ్ లో గ్రామసచివాలయాలు రంగులు మార్చుకుంటున్నాయి. అక్కడి గోడల మీద ఉన్న త్రివర్ణ పతకాల రంగలు వైసిపి జండా రంగులకు మారుతున్నది.…

ఉన్నవాటిలో టీచర్లు తక్కువ, కొత్త మెడికల్ కాలేజీలా?

(టి లక్ష్మినారాయణ) 1. ఆరోగ్య రంగంలో సంస్కరణలకు ఉపక్రమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రెండు ఉత్తర్వులు జారీ చేసింది. 2. ఆరు…

సకల జనుల భేరి! దద్దరిల్లిన ఎల్.బి.నగర్ స్టేడియం

ఆర్.టి.సి సంరక్షించుకునేందుకు ఈ రోజు  ఏర్పాటు చేసిన  సకల జనుల భేరి   ఎల్.బి.నగర్ స్టేడియంలో  మొదలయింది. కోర్టు ఈ సభకు అనుమతి…

జనసేన విశాఖ లాంగ్ మార్చ్ కు హాజరు కానున్న బిజెపి నేతలు

అమరావతి: భవన నిర్మాణ రంగ కార్మికులకుసంఘీ భావంగా విశాఖ లో జనసేన తలపెట్టిన  లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని బిజెపినిర్ణయించింది.  పార్టీ అధ్యక్షుడు…