సకల జనుల భేరి! దద్దరిల్లిన ఎల్.బి.నగర్ స్టేడియం

ఆర్.టి.సి సంరక్షించుకునేందుకు ఈ రోజు  ఏర్పాటు చేసిన  సకల జనుల భేరి   ఎల్.బి.నగర్ స్టేడియంలో  మొదలయింది. కోర్టు ఈ సభకు అనుమతి నీయడంతో కార్మిక సంఘాలకు నైతిక బలం చేకూరింది. దీనితోొ సభకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కొన్ని షరతులో సభను జరుపుకునేందుకు హైకోర్టు నిన్న అనుమతినిచ్చింది. అంతకు ముందు పోలీసులు అనుమతి నికారించారు.