నెల్లూరు నేతలను చూసి చిత్తూరు నాయకులు మేల్కోవాలి

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి) ముఖ్యమంత్రి , ప్రతిపక్షనేత ఇద్దరూ రాయలసీమ వారే. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాయలసీమ ప్రాంత నీటి…

మీడియా పీక నొక్కే జివొ జారీ చేసిన ఆంధ్ర ప్రభుత్వం

నిరాధారమయిన వార్తలేస్తే పత్రికలను, చానెళ్లను కోర్టు కీడ్చే అధికారాలను డిపార్ట్ మెంట్ కార్యదర్శులకు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివొ జారీ చేసింది.…

వైరల్ అవుతున్న ఈ ఫోటో వెనక అసలు కథ తెలుసా!

ఈ ఫోటో ఇపుడు “రాయలోరి పాలనలో రోడ్లపై వజ్ర వైడూర్యాలు, రత్నాలు రాసుల పోసి అమ్మేవారని పాఠ్య పుస్తకాల్లో మాత్రమే చదివాం…జగన్మోహన్…

పులివెందులకు మళ్లీ వైభవం

పులివెందుల ఒకపుడు ఒక వెలుగు వెలిగింది.  2004 నుంచి 2009 లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న…

బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ ఆసుపత్రులో ఆరోగ్యశ్రీ: ఆంధ్రా క్యాబినెట్ నిర్ణయం

ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమయి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ 1…

బాలకృష్ణ వియ్యంకుడి భూకేటాయింపు రద్దు: ఎపి క్యాబినెట్ నిర్ణయం

గతంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం సీనినటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడికి కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటున్నది.  జగ్గయ్య పేటలో…

ఎపిఇఆర్‌సి చైర్మన్ గా రిటైర్డు జడ్జి సీవీ నాగార్జునరెడ్డి ప్రమాణం

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్‌పర్సన్‌ గా రిటైర్డ్ హైకోర్ట్‌ న్యాయమూర్తి సీవీ నాగార్జునరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని…

ఆంధ్రలో ఇసుక ఇలా తరలి పోతా ఉంది… 10 లారీలు సీజ్

చిత్తూరు జిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు ఇసుక స్మగ్లింగ్ మీద నిఘా పెంచిన సత్యవేడు పోలీసులు  గత రాత్రి 10…

తెలంగాణ ఆర్టీసి తరహాలో ఇసుక పోరాటానికి చంద్రబాబు సై

ఇసుక సమస్య పరిష్కారానికి అన్ని రాజకీయ పక్షాలు కసికట్టుగా పోరాడేందుకు  జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇతర  పార్టీల…

రంగులు మారిస్తే ఎలా? ఇదేమి ఆనందం?

ఆంధ్రప్రదేశ్ లో గ్రామసచివాలయాలు రంగులు మార్చుకుంటున్నాయి. అక్కడి గోడల మీద ఉన్న త్రివర్ణ పతకాల రంగలు వైసిపి జండా రంగులకు మారుతున్నది.…