తిరుమల విశేషాలు

 

*నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య : 21,784

*స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య: 10,681

*నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 1.71 కోట్లు

*ఇకపై తిరుమల శ్రీవారి దర్శనంకు వచ్చే భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ లేదా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పని సరి చేసిన టీటీడీ

*అక్టోబర్ 7 నుండి 15 వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతం చేసింది టీటీడీ

*ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాల.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *