కనక దుర్గమ్మకు పోలీస్ కమిషనర్ సారె

ఇంద్రకీలాద్రి, అమ్మవారికి  నగర పోలీస్ కమిషనర్ బి .శ్రీనివాసులు సారె సమర్పించారు.

దసరా నవరాత్రులకు మొదటి సారె పోలీస్ శాఖ తరఫున సమర్పించడం అనవాయితీ. సారె ఇచ్చిన దగ్గర నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి.

రేపు ఉదయం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అమ్మవారి దర్శనానికి రానున్నారు. ఉత్సవాలకు
బందోబస్తు పూర్తి స్ధాయిలో చేయడం జరిగిందని
దసరా నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నామని
భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *