సికిందరాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర (ఫోటోలు)

ఆదివారం నాడు సికిందరాబాద్ ఉజ్జయిన మహంకాళి అమ్మవారి జాతర ఘనంగా జరిగింది.పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. మంత్రులుఎంపిలు వచ్చిఅమ్మవారిని దర్శనం చేసుకున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ,  బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్,మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముఖ్యమంత్రి కెసిఆర్ భార్య శోభ, టిఆర్ ఎస్ రాజ్యసభ్యుడు సంతోష్ కుమార, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ తదితరులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *