హైదరాబాద్ ఆషాఢం బోనాలు మొదలు

ఆదివారం గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రమంతటా బోనాల ఉత్సవాలు మొదలు అయ్యాయి. లంగర్‌హౌస్‌ నుంచి చేపట్టిన అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారు బోనం సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *