కుప్పకూలిన విశాఖ ఫ్లైఓవర్, ఇద్దరు మృతి, ఫోటోలు

విశాఖ జిల్లా అనకాపల్లి బైపాస్ లో
నిర్మాణంలో ఫ్లైఓవర్ ఉన్నపళంగా కుప్పకూలడంతో, ఇరువురి మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి .ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసం. ఒక కారులో ప్రయాణిస్తున్న 5 గురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు, ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

హైవే విస్తరణ పనుల కోసం నిర్మిస్తున్న బ్రిడ్జి పిల్లర్లు కూలదాంతో ప్రమాదం జరిగింది.పిలర్లు కూలుతున్న సమయంలో పెద్ద శబ్దాలు రావడం తో జనం హాహా కారా లతో పరుగులు తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *