24 వేలు దాటిన ఎపి పాజిటివ్ కేసులు, మరణాలు 101

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గం టల్లో (9AM-9AM)  94,550 సాం పిల్స్ ని పరీక్షిం చగా 24,171 మం ది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారణ అయింది.

కోవిడ్ వల్ల అనంతపూర్ లో పద్నాలుగు మంది, విశాఖపట్నంలో పదకొండు మం ది, చిత్తూర్ లో పది మంది, తూర్పు గోదావరిలో తొమ్మిది, గుం టూరులో తొమ్మిది, కృ ష్ణలో తొమ్మిది, విజయనగరం లో తొమ్మిది, నెల్లూరులో ఏడుగురు, కర్నూల్ లో ఆరుగురు, ప్రకాశం లో ఆరుగురు, శ్రీకాకుళం లో ఆరుగురు, పశ్చి మ గోదావరి లో ముగ్గురు మరియు వైఎస్ఆర్ కడప లో ఇద్దరు మరణిం చారు.  గడచిన 24 గం టల్లో 21,101 మం ది కోవిడ్ నుం డి పూర్తిగా కోలుకుని (Recovered) సం పూర్ణ ఆరోగ్య వం తులు అయ్యా రు  నేటి వరకు రాష్ట్రం లో 1,79,75,305 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *