24 వేలు దాటిన ఎపి పాజిటివ్ కేసులు, మరణాలు 101

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గం టల్లో (9AM-9AM)  94,550 సాం పిల్స్ ని పరీక్షిం చగా 24,171 మం ది…

ఆంధ్రలో రెండో రోజు 20 వేలు దాటిన కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 1,16,367 కోవిడ్ పరీక్షలుచేయగా 22,204 పాజిటివ్ కేసులు కనిపించాయి. ఇది 19.08 శాతం పాజిటివిటి.…

ఆంధ్ర కరోనా కేసులు లక్ష దాటాయి, మరణాలు వేయి దాటాయి

ఆంధ్రప్రదేశ్ కోవిడ్ కేసులు కొత్త మైలురాయి సృష్టించాయి. మొత్తం కేసులు ఈ  రొజుకు లక్ష దాటాయి.మరణాలు వేయి దాటాాయి. గత 24…

కరోనా కేసుల్లో తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాలు టాప్, మూడో స్థానం విశాఖ

 ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో కరోనాకేసులు విపరీతంగా పెరిగాయి. గత 24 గంటలలో 1324 కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున ఒక…

ఆంధ్రలో నేడు 8,147 కొత్త కేసులు, వేయి చేరువలో మృతుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మరణాలు వేయికి చేరువుతున్నాయి.  గత 24 గంటలలో కోవిడ్ తో 49 మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య…

తూర్పుగోదావరి జిల్లా నుంచి 643 కేసులు, రాష్ట్రమంతా 2602 కేసులు

ఏపీలో గత 24 గంటలలో కొత్తగా 2,602 కరోనా కేసులు నమోదయ్యాయి. 42 మంది మృతి చెందారు. ఈరోజుతో రాష్ట్రంలో మొత్తం…

కర్నూలు జిల్లాలో 590 కరోనా కొత్త కేసులు, రాష్ట్రంలో టాప్

గత 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 590 కొత్తకరోనాకేసులు నమోదయ్యాయి. ఇది ఆంధ్రలో సరికొత్త రికార్డు. రాష్ట్రం మొత్తంగా నిన్న 2593…

ఆంధ్ర కరోనా: ఏ జిల్లాలో కూడా 50 కి తగ్గకుండా కొత్త కేసులు, చిత్తూరు టాపర్

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలలో  కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఉంది.  గత 24 గంటలలో అన్ని జిల్లాలలో కరోనా తీవ్రంగా…

జగన్ క్యాంప్ ఆఫీస్ సెక్యూరిటీలో 10 మంది కరోనా పాజిటివ్

అమరావతి: తాడేపల్లిలోని ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్  జగన్ నివాసం వద్ద కరోనా కలకలం మొదలయింది. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ వద్ద విధులలో…

ఆంధ్రాలో పెరిగిన యాక్టివ్ కేసులు, కొత్త కరోనా కేసులు 376, మరణాలు 4

ఆంధ్ర ప్రదేశ్ కరోనా యాక్టివ్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. దీనిని బట్టి ముందుముందు రాష్ట్రంలో భారీగా కోవిడ్ కేసులకు పడకలు అవసరం…