మళ్లీ కమిటీ ఏమిటి మధ్యలో…. పిఆర్ సి జాప్యంపై ఎపి ఉద్యోగుల్లో నిరాశ

11వ పే రెవిజన్ కమిటీ నివేదికను పరిశీలన చేసి త్వరలో రిపోర్ట్ ఇవ్వమని ఈ రోజు GO No.22, తేదీ.1.4.2021ద్వారా ప్రభుత్వ…

ప్రభాస్ వంటి ఎక్స్ ప్రెస్ వే మేకర్లే మిగులుతారు

ఓటీటీ – పానిండియా ఈ రెండు పదాలు ఇవ్వాళ తెలుగు సినిమా కొత్త మార్కెట్ ని నిర్వచిస్తున్నాయి. ఓటీటీతో వుండే బహుళ…

చిత్తూరు, గుంటూరు, విశాఖ జిల్లాలలో తీవ్రంగా కరోనా కేసులు

చిత్తూరు, గుంటూరు, విశాఖ జిల్లాలో తీవ్రంగా కరోనాకేసు ఆంధ్రప్రదేశ్ లో కరోనాకేసులు పెరుగుదల కొనసాగుతూ ఉంది. గత 24 గంటల్లో 31,809…

ఢిల్లీ బాటలో పంజాబ్, తర్వాతెవరు? కెసిఆరా, జగనా లేక…

పంజాబుులో ఈ రోజు నుంచి మహిళలు ఆర్టీసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణివచ్చు. మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఇపుడు కొత్త పంథా.…

స్మాల్ సేవింగ్స్ వడ్డీ కోత జి.వొ రద్దు చేసిన నిర్మలా సీతారామన్

స్మాల్ సేవింగ్స్ వడ్డీ మీద కోత విధిస్తూ నిన్నరాత్రి కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన జి.వొని నిర్మలా సీతారామన్ ఈ…

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ఢిల్లీలో నిరసన దీక్ష

తెలంగాణ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని ఏప్రిల్ 5న న్యూ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగే నిరసన దీక్షను విజయవంతం…

ఇ-గోల్కొండ తెలంగాణ షాపింగ్ పోర్టల్ ప్రారంభం

తెలంగాణ చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ – గోల్కొండ ప్లాట్ ఫాం ను టెక్స్ట్ టైల్ శాఖ మంత్రి…

కోమటిరెడ్డి నిరసన పాలాభిషేకం

తెలంగాణలోఏదో హామీ ఇచ్చినపుడో,హామీ నెరవర్చినపుడో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేస్తుంటారు. ఇది ఆనందం పట్టలేక, ఉబ్బితబ్బిబ్బయిపోయే చేసే పాలభిషేకం. అయితే,…

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న సీఎం వైఎస్ జగన్

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. గుంటూరులోని భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయానికి సతీమణి వైఎస్‌ భారతితో…

కరోనా సాకుతో విద్యాసంస్థలను మూసేయడంలో మతలబు?

(వడ్డేపల్లి మల్లేశము) గత సంవత్సరం జనవరిలో కరోనా సంకేతాలు భారతదేశంలో వెలువడిన తర్వాత మార్చిలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం ద్వారా…