పలమనేరులో తోపులాట

తెలుగుదేశం పార్టీ వైసిపి ప్రభుత్వ పాలనా తీరుకు నిరసనగా తలపెట్టిన ధర్నాకోసం  చిత్తూరు పర్యటనకు బయలుదేరకుండా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ని అడ్డుకున్న పలమనేరు  పోలీసులు  అడ్డుకున్నారు.

ఆయనను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులకు
తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తోపులాట జరిగింది. పోలీసుల ప్రవర్తనకు అమరనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం  చేశారు. అక్కడే ధర్నాకు దిగారు. మరొక వైపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని రేణిగుంట విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *