వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్

ఈ రోజు ప్రారంభమయిన రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాక్సిన్ తీసుకున్నారు.

ఈ రోజు (01.03.2021) ఉదయం 10 గంటలకు హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి ఈటల రాజేందర్ గారు కరోనా వాక్సిన్ తొలిడోసు వేయించుకున్నారు.. కరీంనగర్ కలెక్టర్ శశాంక, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి కూడా అపుడు మంత్రితో ఉన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *