ప్రత్యేక హోదా గురించి జగన్ వి మాయమాటలు…సీనియర్ జర్నలిస్టు సుధాకర్ రెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాటాడుతూనే ఉంటాం, ఏదో ఒక రోజు కేంద్రం మనసు మారి హోదా ఇస్తుందని…

‘షోలే’ చిత్రానికి ఈ రోజుతో 45 ఏళ్ళు!

 (CS Saleem Basha) సరిగ్గా 45 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఒక సినిమా రిలీజ్ అయింది. ఎన్నో రికార్డులు బద్దలు…

వర్షంలో తడవకుండా మువ్వన్నెల జెండాకు గొడగు పెట్టిన ప్రజలు

హైదరాబాద్: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమీర్పేట్ లో  గురుద్వార వద్ద 74 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానికులు …

నిర్మ‌ల్ లో రెపరెపలాడిన 150 అ. జెండా: ఆవిష్క‌రించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్

నిర్మ‌ల్, ఆగ‌స్టు 15:  నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో భారీ జాతీయ ప‌తాకాన్ని ఎగరేశారు. ఈరోజు 74 వ  స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 150…

తర్వలోనే విశాఖ, కర్నూలు రాజధానులకు పునాదులేస్తాం: జగన్ హామీ

ఇంగ్లిష్‌ మీడియమ్‌ ను తల్లితండ్రుల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, అందుకేదానిని ఒక హక్కుగా అమలుచేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.…

సంతోషానికి ఐదు శక్తివంతమైన ‘రూమి’ గుళికలు

(CS Saleem Basha) జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి (30 సెప్టెంబర్ 1207-17 డిసెంబర్ 1273) ఒక పర్షియన్ కవి.ఆయన మన వేమన్నలాాగా …

స్వాతంత్య్రానికి ఆగస్టు 15 ముహూర్తం ఎలా పెట్టారో తెలుసా?

1947 ఆగస్టు 15 భారదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని మనకు తెలుసు. ఆరున్నర దశాబ్దాలుగా ఈ రోజును అతి ముఖ్యమయిన జాతీయ పర్వదినంగా…

కరోనాతో తెలంగాణలో ఆరోగ్యంగా ఉన్నోళ్లూ చనిపోతున్నారు, కారణం?

సాధారణంగా కోమార్బిటీస్ ఉన్నవాళ్లు, వృద్ధులు కోవిడ్ వల్ల ఎక్కువగా చనిపోతారని డాక్టర్లు శాస్త్రవేత్తలు హెచ్చరికచేస్తూఉంటారు. కోమార్బిడిటీస్ అంటే బిపి, షుగర్, గుండెజబ్బులు,స్థూలకాయం,…