తెలంగాణలో ఈ రోజు కొత్త కేసులు 206, మరొక రికార్డు

ఆల్ ఇండియా కేసుల్లా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు సృష్టిస్తున్నారు. రోజూ తగ్గిందే లేదు, పెరగడమే. మరొక వైపు తెలంగాణ…

బోనాలు ఉండాలి, కరోనా హైదరాబాద్ కు అమ్మవారు అండ కావాలి: కాంగ్రెస్

కోవిద్ నిబంధనలకు లోబడి బోనాల పండుగను జరుపుకోవడానికి ప్రభుత్వము దేవాలయ కమిటీలను అనుమతించాలని, బోనాల పండగ మీద ఆంక్షలు వద్దని కాంగ్రెస్…

ఆంధ్రా లాక్ డౌన్ పొడిగింపు, కొత్త మార్గదర్శకాలు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు అధికారికం ప్రకటన చేసింది. దీనికి తగ్గట్టుగా కొత్త మార్గదర్శకాలను…

తెలంగాణ టెన్త్ పరీక్షలు వాయిదా వేయండి: బాలల హక్కుల సంఘం

జి హెచ్ ఎంసి, రంగారెడ్డి, సికిందరాబాద్ ప్రాంతాలలో మినహా మిగతా ప్రాంతాల్లో పదవ తరగతి పరీక్షలు నిర్వహించ వచ్చని హైకోర్టు తీర్పు…

జీహెచ్ఎంసీ,రంగారెడ్డి పరిధిలో టెన్త్ పరీక్షలు వాయిదా

జీహెచ్ఎంసీ,రంగారెడ్డి పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. అక్కడి పాఠశాలలోని  విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతించాలని…

ఆంధ్రలో విద్యార్థులందరికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లు

కరోనా వ్యాప్తి భయం వల్ల ముఖాముఖి తరగతుల బదులు డిజిటల్ క్లాసులను ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ నిర్ణయించింది.  9వ తరగతి నుంచి ఇంటర్‌…

ఈసారి బోనాల్లేవ్, ఆలయాల్లో కోనేటి స్నానలు బంద్

కరోనా కారణంగా రాష్ట్రంలో ఈ సారి బోనాలు నిర్వహించడం  లేదు.   ఈ నెల 25  నుంచి ప్రారంభం కావాల్సిన గోల్కోండ బోనాలు,…

స్కూళ్లలో ప్రార్థన,ఆటలు బంద్: ఏపీలో పాఠశాలలకు కొత్త రూల్స్

ఆగస్టు 3 నుంచి మొదలవుతున్న విద్యాసంవత్సరంలో విద్యాసంస్థలు తీసుకోవాల్సిన కోవిడ్ నివారణ చర్యలపై పాఠశాల  ఆంధ్ర ప్రదేశ్  విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల…

వైసిపి ఇసుక దందా మీద జగన్ చర్చకు రావాలి :ఎపి బిజెపి

 ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్షాలు మాటల తూటాలు పేల్చుతున్నారు, వాళ్ల వాళ్ల పాలనలో చేసిందేమిటో చర్చించేందుకు బహిరంగకు చర్చకు రావాలని బీజేపీ…

రైల్వేమంత్రి పీయూష్ గోయల్ కు మాతృవియోగం

యూనియన్ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు తల్లి, మహారాష్ట్ర బిజెపి నాయకురాలు చంద్రకాంత గోయల్ ముంబై లో మరణించారు. వృద్ధాప్యం…