జి హెచ్ ఎంసి, రంగారెడ్డి, సికిందరాబాద్ ప్రాంతాలలో మినహా మిగతా ప్రాంతాల్లో పదవ తరగతి పరీక్షలు నిర్వహించ వచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చినందున,ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టకుని టెన్త్ పరీక్షలను వాయిదావేయడమే మార్గమని బాలల హక్కుల సంఘం అభిప్రాయపడింది.
కోర్టు తీర్పు నేపథ్యంలో టెన్త్ పరీక్షలను రెగ్యులర్ గా, సప్లిమెంటరీలుగా రెండు సార్లు పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. దీని వల్ల ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో గందరగోళం నెలకొంటుంది. కొవిడ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఇలాంటి తీర్పుఇచ్చింది.
https://trendingtelugunews.com/telugu/breaking/high-court-asks-ts-against-conducting-tenth-exams-in-ghmc-rangareddy-and-secuderabad/