ఒకందుకు కాంగ్రెస్ కు ధ్యాంక్స్: విజయసాయి

కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగాను రాజ్యసభలో వీడ్కోలు సమావేశంలో  విజయసాయి రెడ్డి ఛలోక్తి న్యూఢిల్లీ, మార్చి 31: కాంగ్రెస్‌ పార్టీ…

“త్వరలోనే విశాఖపట్నం రాజధాని”

ఆంధ్రప్రదేశ్‌‌కు అతి త్వరలోనే విశాఖపట్నం పరిపాలనా రాజధాని కానుందని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. విశాఖపట్నం కలెక్టరేట్‌లో మంత్రులు…

ఒదిషా నుంచి ఏపీకి ఆక్సిజన్ రైళ్ళు నడపండి

విశాఖపట్నం, మే 11: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఆక్సిజన్‌ రవాణాకు తగినన్ని ట్యాంకర్లు అందుబాటులో లేనందున ఒదిషా నుంచి కేంద్ర…

విశాఖ ఉక్కు: వైసిపి శల్య సారథ్యం

(టి లక్ష్మినారాయణ) దక్షిణ కొరియాకు చెందిన బహుళ జాతి కంపెనీ పోస్కో (POSCO) తో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(విశాఖ ఉక్కు…

శ్రీవారి పింక్ డైమండ్ కేసు విషయంలో టీటీడీ దాగుడుమూతలు! నవీన్ (వీడియో)

(నవీన్ కుమార్ రెడ్డి) తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ కేసు మూసివేతకు టీటీడీ ధర్మకర్తల మండలి,ఉన్నతాధికారుల  అత్యుత్సాహం చూపుతున్నారు.  ఎవరి మెప్పు…

వెంకన్న’పింక్ డైమండ్’ కథ కంచికేనా?, కేసు ఉపసంహరించుకుంటారా? : నవీన్ రెడ్డి ప్రశ్న

టిటిడి అధికారులు తిరుపతి కోర్టులో పింక్ డైమండ్ కేసు ఉపసంహరణకు అఫిడవిట్ దాఖలు చేసింది, ఎవరికోసం ఈ నాటకం? (నవీన్ కుమార్…

ఆంధ్రలో న్యాయవ్యవస్థే దాడికి దిగడం ఏమిటి? : రాజ్యసభలోవిజయసాయి రెడ్డి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: నిష్పాక్షికతను విస్మరిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థ అసాధారణ రీతిలో ప్రభుత్వంపైన, మీడియా, సోషల్ మీడియా, పత్రికా స్వేచ్ఛ, వాక్‌…

విశాఖ వైసిపి నేత ప్రసాద రెడ్డి సస్పెన్షన్ వెనక కథేంటి: సుధాకర్ రెడ్డి విశ్లేషణ

ఒక రాజ్యసభ సభ్యుడి పేరును వాడుకుని సెటిల్ మెంట్లు చేస్తున్నాడని విశాఖ సీనియర్ నాయకుడు కొయ్యా ప్రసాదరెడ్డిని వైసిపి సస్పెండ్ చేసింది.…

కరోనాకు మందు ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్న విజయసాయి రెడ్డి

తిరుమల :  కరోనా వైరస్ కు విరుగుడు మందు తొందరగా కనిపెట్టేలా ఆశీర్వదించాలని వైఎస్ ఆర్ సిపి రాజ్యసభ  సభ్యుడు, పార్టీ…