నేడు తిరుపతిలో రాయలసీమ సభ

అమరావతియే ఆంధ్రప్రదేశ్ ఎకైక రాజధాని అంటూ నిన్న జరిగిన తిరుపతి బహిరంగ సభ నేపథ్యంలో రాయలసీమ మేధావులు నేడు ఈ సభ…

వికేంద్రీకరణ చట్టబద్ధమైందే!

1937 నాటి ఆంధ్ర, రాయలసీమ నేతల శ్రీ భాగ్ ఒప్పందం కూడా రాజధాని, హైకోర్టు వేరు వేరుగా ఉండాలనే వికేంద్రీకరణనే సూచిస్తుంది

హైకోర్టు కాదు, సీమ‌కు రాజ‌ధానే కావాలి

విశాఖ రాజ‌ధాని కావాల‌ని ఏనాడూ ఎవ‌రూ  కోర‌లేదు  శ్రీ‌భాగ్ ఒడంబ‌డిక మేర‌కు 1953లో రాజ‌ధాని క‌ర్నూలులో ఎలా ఉందో అలాగే ఇప్ప‌డు…

సమగ్ర వికేంద్రీకరణ ఎందుకు కావాలంటే…

అభివృద్ధి కేంద్రీకరణతో హైదారాబాద్ ను పోగొట్టుకున్న అనుభవంతో ఇపుడు వికేంద్రీకరణ జరగాలని వెనుకబడిన ప్రాంతాలు భావిస్తున్నాయ

ఎవరు సీమ ద్రోహులు? ఎవరు సిగ్గుపడాలి?

అమరావతి నుండి రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తానంటూ విధ్వంసకర విధానాలు అమలు చేస్తుంటే సమర్థించాలా! సమర్థించకపోతే "సీమ" ద్రోహులా?

సీమను ఇంకెన్నాళ్లు భ్రమల్లో పెడతారు?

అమరావతి రాజధానికి హైకోర్టు తరలింపుకు సంబంధం లేదని రాష్ట్రపతి నోటిఫికేషన్ తో హైకోర్టు ఏర్పాటయిందని స్వయానా హైకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పారు

జగన్ కొత్త బిల్లు మీద రాయలసీమలో ఆశలు

హైకోర్టును కర్నూలు లో ఏర్పాటుకు రాష్ట్రపతి నుండి నోటిఫికేషన్ తీసుకొని రావడానికి వైసిపి ప్రభుత్వం కార్యాచరణ తక్షణమే చేపట్టాలి

అగ్గి రాజేస్తున్న శ్రీ బాగ్ ఒడంబడిక – 2

(వి. శంకరయ్య) అమర జీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో పాటు మరి పలువురు బలి దానాలు సంభవించిన తర్వాత గాని కేంద్ర…

అగ్గి రాజేస్తున్న శ్రీబాగ్ ఒడంబడిక-1

గత రెండు ఏళ్లుగా కొంత స్థబ్దత వున్నా ఈ ఏడు రాయలసీమ ప్రజాసంఘాలు శ్రీ బాగ్ ఒడంబడిక అమలు చేయాలని డిమాండ్…

ఆంధ్రాకు మరొక విభజన ముప్పు?

శ్రీభాగ్ ఒప్పందానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు పాలన సాగించకపోతే మరో విభజనకు దారి తీస్తుంది.