పోపు డబ్బాలో కోవిడ్ నిరోధక శక్తి … : డాక్టర్ అర్జా శ్రీకాంత్

(డాక్టర్ అర్జా శ్రీకాంత్, స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19) దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ రోజురోజుకు విజృుంభిస్తోంది. ప్రతిరోజు దాదాపు 10వేల పాజిటివ్…

ఆగస్ట్‌ నుంచి సీఎం జగన్‌ గ్రామయాత్ర, నవరత్నాలు చూడ్డానికి

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఏడాది ఆగస్ట్‌ నుంచి గ్రామాల్లో పర్యటిస్తారు. ఎందుకో తెలుసా. ఆయన అమలు చేస్తున్న…

కరోనా మధ్యలో తెలంగాణలో ప్రజల్ని గాలి కొదిలేశారు: వంశీ చంద్ రెడ్డి

తెలంగాణా రాష్ట్రంలో కరోనా అంటువ్యాధి నియంత్రణ , నిర్వహణలో, రాష్ట్రప్రభుత్వం మరియు ముఖ్యమంత్రిగారు విఫలమైన తీరుపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే  వంశీచంద్…

శ్రీవారి దర్శనాలు మొదలు, సోషల్ డిస్టెన్స్ సక్సెస్

తిరుమల శ్రీ వారిదర్శనలు  పునరుద్ధరణ సందర్భగా  కరోనా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు  టీటీడీ అమలు చేస్తున్న ముందుజాగ్రత్త చర్యలు విజయవంతంగా సాగుతున్నాయి.…

ఆంధ్రా నర్సింగ్ కాలేజీల్లో నియామకాలకు క్యాబినెట్ ఒకె

గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లో 282 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టుల క్రియోట్ చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్  కేబినెట్‌ ఆమోదం…

లబ్దిదారులు ఇళ్లను అయిదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు: ఎపి క్యాబినెట్ నిర్ణయం

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇస్తున్న ఇళ్లను ఇళ్ళ స్థలాలనుఅయిదేళ్ల తర్వాత అమ్ముకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. దీనికి …

చంద్రబాబు అవినీతి పై సిబిఐ దర్యాప్తు : క్యాబినెట్ సబ్ కమిటి సిఫార్స్

చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని గత  తెలుగుదేశం  ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అనేక అవకతవకలపై విచారణ జరిపించాలని క్యాబినెట్ సబ్ కమిటి…

భారీ వర్షాలున్నాయ్ జాగ్రత్త, వాతావరణ హెచ్చరిక

 తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాగల 48 గంటల్లో బలపడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి)…

3 లక్షలకు చేరువగా ఇండియా కరోనా కేసులు, నేటి దాాక మృతులు 8102

భారత్ లో కరోనా కేసులు,మరణాలు బాగా పెరుగుతున్నాయ్. ఇవిగో వివరాలు: దేశవ్యాప్తంగా 2,86,579 కేసులు,8102 మంది మృతి దేశ వ్యాప్తంగా 1,37,448యాక్టీవ్…

స్పేస్ అంటే ఏమిటి? ఎక్కడుంది?: చిన్నప్రశ్న, చిక్కు ప్రశ్న

స్సేస్ (Space) అనే మాటకి తెలుగులో చాలా అర్థాలు చెప్పుకోవచ్చు. అది ఆకాశం, రోదసి, అంతరిక్షం అనేవి నిత్యవ్యవహారంలో వాడే మాటలు.…