బీసీ ప్రధానిగా ఉన్న దేశం లో ’బీసీ‘ లకు అన్యాయం

ఇఫ్లూ  (English and Foreigh Languages University EFLU)లో అధ్యాపక నియామకాల్లో బీసీ లకు జరుగుతున్న అన్యాయం పై జాతీయ బీసీ…

పిఆర్ అధికారుల మీద నిమ్మగడ్డ ఆగ్రహం

పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులపై  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు…

వర్క్ ఫ్రం హోమ్ కు అనుకూలంగా ఆంధ్రా గ్రామాలు… జగన్ నిర్ణయం

కరోనా అనంతరం ఏర్పడిన వర్క్ ఫ్రం హోం పరిస్థితులకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ లో   అంతరాయాలు లేని ఇంటర్నెట్‌ అనేది లక్ష్యం పెట్టుకోవాలని…

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో సంతాన సమస్య…

ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ వెలువడుతుంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో ఎన్నికలు జరగుతాయి. తర్వాత నామినేషన్ వేసేందుకు చాలామంది…

టూరిస్టు సెంటర్ గా పివి గ్రామం వంగర, ఇల్లు మ్యూజియం

మాజీ  ప్రధాని (స్వర్గీయ)  పివి  నరసింహారావు  స్వగ్రామమైన వంగర ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విధంగా…

అయోధ్య రామాలయానికి పవన్ రు.30 లక్షల విరాళం

జనసేనాని పవన్ కళ్యాణ్ అయోధ్య రామమందిర నిర్మాణానికి ₹30 లక్షల విరాళం ప్రకటించారు. ఈ రోజు తిరుపతిలో ఆయన ఈ ప్రకటన…

సెక్యులరిజం పై పవన్ కల్యాణ్ నిప్పులు

భారతదేశంలో సెక్యులరిజం తీరు పట్ల  జనసేన నేత పవన్ కల్యాణ్  అసంతృప్తి, అసహనం  వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన తిరుమలలో…

కెటిఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్న ‘రామభక్తులు’

మున్సిపల్ ఐటి  శాఖల మంత్రి కేటి ఆర్ కాన్వాయ్ కు  బిజెపి కార్యకర్తలు  అడ్డుతగిలారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి ప్రజలు నిధులివ్వాల్సిన…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్

కార్పొరేట్ విద్య, ఫీజు రు. 2.5 లక్షలు, రూంకు 18 మంది, ఒకటే బాత్ రూం

ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేట్ కాలేజీలు ఎలా నడుస్తున్నాయో తెలిస్తే కళ్లు తిరుగుతాయి.  ఈ కాలేజీలు  ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అనేక…