అయోధ్య రామాలయానికి పవన్ రు.30 లక్షల విరాళం

జనసేనాని పవన్ కళ్యాణ్ అయోధ్య రామమందిర నిర్మాణానికి ₹30 లక్షల విరాళం ప్రకటించారు. ఈ రోజు తిరుపతిలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ రోజు మధ్యాహ్నం తిరుపతి లో రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్. ముఖ్యులు   భరత్ జీ కి ఆ చెక్కును అందించారు. ఇదేవిధంగా  పవన్ కళ్యాణ్   వ్యక్తిగత సిబ్బంది రూ. 11000 ఇచ్చారు. ఆ చెక్కును కూడా భరత్ జీకి అందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బీజేపీ నాయకులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *