అమరావతి పాదయాత్ర నాలుగో రోజు

అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర 45 రోజుల పాటు కొనసాగుతుంది.

కమ్యూనిస్టుల కర్తవ్యాలపై సదస్సు

మంగళగిరిలో ఈనెల 21న 'నేడు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు - కమ్యూనిస్టు శక్తుల కర్తవ్యాలు' అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు.