ఈ రోజు అసెంబ్లీ లో కెసిఆర్ స్టేట్ మెంట్స్

ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన కీలకమయిన కామెంట్లు

*ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిన
తర్వాతే పనులు సక్రమంగా
జరుగుతున్నాయి.

*దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది
కాంగ్రెస్సే.కాంగ్రెస్ ఏమీ చేయలేదు అనట్లే
మంచి చేయలేదు అని చెపుతున్నాము.

*హోంగార్డులకు దేశంలోనే ఎక్కడా
లేని జీతాలు తెలంగాణా లో
ఇస్తున్నాము.

*సచివాలయంలో మందిరాన్ని,మజీదును
పెద్దగా నిర్మిస్తాం. చర్చిలకు నిధులిచ్చాం. యాదాద్రి విశ్వవిఖ్యాత క్షేత్రమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.

* వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణ కు తీవ్ర అన్యాయం జరిగింది.

*దేశ ఖజానాకు భారీ నిధులందిస్తున్ననాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి,అయితే, తెలంగాణకు నిధులివ్వడం, కేంద్రం ఇవ్వకుండా నిధులు ఎల్లా మళ్లిస్తాం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *