అసెంబ్లీలో 7 కెసిఆర్ ప్రకటనలు

త్వరలో తెలంగాణ  గ్రామాలలో – పల్లె దవాఖానలు  వస్తున్నాయ్.ఏర్పాట్లు పూర్తయ్యాయి.తొందర్లో ప్రారంభిస్తాం.

నగరంలో డ్రైనేజీ వ్యవస్థను నాశనం చేసిందే కాంగ్రెస్. దానిని రిపేర్ చేయలేక చస్తున్నాం.

రాష్ట్రాల హక్కుల పై పోరాడాల్సి వస్తే కేంద్రంతో పోరాటం చేస్తాం

వక్ఫ్ బోర్డు భూముల పై సీబీ సీఐడీ విచారణకు అదేశిస్తాం

హైదరాబాద్ పాతనగరంను ఇస్తాంబుల్ చేస్తా అని కలకనోద్దా? బరాబర్ చేసి చూపిస్తాం.

కరీంనగర్ ను డల్లాస్ చేస్తాం అని అనలేదు. లండన్ బ్రిడ్జ్ తరహాలో రోప్ వే కావాలన్నపుడు అక్కడి నది, కాలువను డెవలప్ చేసుకుంటే డల్లాస్ లాగా ఉంటుందని  మాత్రమే అన్నాను

ఎక్కడ ఎలా మాట్లాడాలో మాకు తెలీదా- అది ఇది ఎలా మాట్లాడుతాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *