శాసనసభకు 3 రోజుల విరామం

ఎడతెరిపి లేని వర్షాలవల్ల  శాసనసభ, మండలి సమావేశాలకు 3 రోజుల  విరామం ప్రకటించారు.

తిరిగి అక్టోబర్ 1న  ఉభయసభలు సమావేశం కానున్నయి.

గులాబ్ తుపాను, భారీ వర్షాల దృష్ట్యా సమావేశాలకు విరామం ప్రకటించారు.

అధికారులు, ఎమ్మెల్యేలు సహాయచర్యల్లో పాల్గొనాల్సినందున  సభ్యుల విజ్ఞప్తి మేరకు సభాపతి, ప్రొటెం ఛైర్మన్    ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *