బిజెపి కార్యకర్తల కోసం ఎంపీ అరవింద్ ఏంచేసారంటే…

*కార్యకర్తల కోసం బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శాశ్వత సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు. ఎలా ఒక ఎంపీ పార్టీ క్యాడర్ కోసం నిధి ఏర్పాటు చేయడం అనేది ఏర్పాటు చేయలేదు. కొన్ని పార్టీలు  క్యాడర్ కోసం బీమా అమలు చేశాయి. మరికొన్నీ పార్టీలు  చిన్న మొత్తాల్లో ఆర్టిక సాయం చేసేందుకు నిధి ఏర్పాటు చేసాయి. తెలుగు దేశం పార్టి ఇలా నిధి ఏర్పాటు చేసింది. కానీ ప్రజా  ప్రతినిధులు ఎవరూ ఏర్పాటు చేయలేదు.

అరవింద్ పథకం వివరాలు:

*పార్టీ సభ్యుడు అకాల మరణం చెందితే *1,50,0000/-* ఆర్థిక సహాయం

*పార్టీ సభ్యుడి భార్య పిల్లలకు అనారోగ్యం తో ఆస్పత్రిలో చేరితే *5000 – 50,000/-*

*పార్టీ సభ్యుడు గృహ ప్రవేశం చేస్తే *20,000/-*

*సభ్యుడి కూతురు వివాహం కోసం *20,000/-*
పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కోసం, వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు ధర్మపురి అరవింద్ ముందుకు వచ్చారు.

*బూత్ స్థాయి కార్యకర్తల కోసం శాశ్వత సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. గెలిచిన తరువాత కార్యకర్తలను పట్టించుకోని ఈరోజుల్లో, వాళ్ళ కుటుంబాల బాగు కోసం ధర్మపురి అరవింద్ గారు కృషి చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *