ఏడుపాయలలో ఉత్సవ విగ్రహానికి అలంకరణ

వరదల కారణంగా  ఎడుపాయలులో   అలంకరణ,  అమ్మవారి హారతిలో మార్పు వచ్చింది.  నేడు ఇక్కడి రాజగోపురంలో  ఉత్సవ విగ్రహం  ఏర్పాటు చేసి వనదుర్గాభవాని అమ్మవారి అలంకరణ చేశారు.  హారతి పట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *