నేటి నుంచి రాత్రి 11.15 గంటల వరకు మెట్రో

హైద్రాబాద్ నగరం లో మెట్రో ట్రైన్ సేవలు పూర్వం స్థాయికి పునరుద్ధరిస్తునన్నారు.  ఈ నుంచి ఉదయం 7 గంట కు మెట్రో మొదలయింది.  రాత్రి 11.15 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో  ఉంటాయని మెట్రో నిర్మాణ, నిర్వహణ సంస్థ ఎల్‌అండ్‌టీ తెలిపింది.

ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 10.15 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు చివరి గమ్యస్థానం చేరుకుంటుందని ప్రకటించింది.

కోవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం మెట్రో సేవలు కొనసాగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *