కాషాయ వలయంలో చార్మినార్ (ఫోటోలు)

కాషాయ దండు చార్మినార్ ని చుట్టుముట్టింది.

భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర  ఈరోజు హైదరాబాద్ పాత బస్తీ చార్ మినార్ నుఅనుకుని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం నుంచి మొదయయింది. ఈ కార్యక్రమంలో అక్కడికి పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తన వచ్చారు.  భారీ జనసమీకరణలో బిజెపి విజయవంతమయింది. ఆ ప్రాంతమంతా కాషాయ కందువలతో కిటకిట లాడింది. సంజయ్ సిఎం, జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లింది.

ఈ ఆలయాన్ని రాజకీయ నిప్పురవ్వగా మార్చేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తూ ఉంది.

ఫోటో గ్యాలరీ

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/uncategorized/hyderabad-bhagyalakshmi-tempe-to-becom-epicentre-for-bjp-politics/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *