ట్యాంక్ బండ్ మీద సండే సాయంత్రం ట్రాఫిక్ బంద్

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం ట్రాఫిక్‌ ఆంక్షలు తీసుకురావాలని మునిసిపల్ మంత్రి కేటీఆర్ భావిస్తున్నారు.

నగరవాసుల సందర్శనకు అనుకూలంగా ట్యాంక్ బండ్ నుంచి ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని మంత్రి కేటీఆర్‌ పోలీసు కమిషనర్‌కు సూచించారు.

హైదరాబాద్ వాసుల ట్విట్టర్‌ విజ్ఞప్తి కి మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ ఈ సూచన చేశారు.నగరవాసుల సందర్శనకు అనుకూలంగా ట్రాఫిక్ లేకుండా చేయాలని మంత్రి కేటీఆర్‌ పోలీసు కమిషనర్‌కు సూచించారు.

సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ విధించాలని తెలిపారు.

ట్యాంక్‌బండ్ అందాలను ఆస్వాదించడానికి ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చెందుకు వీలుగా ఉండేలా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయాలని పేర్కొన్నారు.
.

ట్యాంక్‌బండ్ నగర వాసులను ఆకట్టుకునేలా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *