సింహాద్రి ఆలయంలో నేలకొరిగిన ధ్వజస్తంభం…

సింహాచలం అప్పన్న అనుబంధ సీతారామాలంలో ధ్వజ స్థంభం కూలిపోయింది.  ఇది అపశకునం కాదని, ధ్వజస్థంభం లోని చెక్క వల్ల అపుడపుడు ఇలా జరుగుతూ ఉంటుందని, ఇది అపశకునం కాదని దేవస్థానం ప్రత్యేకాహ్వానితుడు గంట్ల శ్రీను బాబు చెబుతున్నారు. కొత్త ధ్వజస్తంభం ప్రతిష్టించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఒక తాత్కాలిక ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు.

ఈ తెల్లవారుజామున ధ్వజ స్తంభం కూలిపోయిందని, చెక్కు భూభాగంలో కుళ్లిపోవడంతో కూలిపోయిందని ఇవొ తెలిపారు.

 

తాత్కాలిక ధ్వజస్తంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *