షర్మిలపార్టీలో అపుడే ‘పదవుల అమ్మకం’

వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల కొత్త పార్టీ పెట్టి నెల రోజులు కాలేదు, అపుడే  కార్యాలయంలో పదవుల అమ్మకం ఆరోపణలు వచ్చాయి. ఇవి రోడ్డెక్కాయి.  షర్మిల పార్టీలో పదవులు అమ్ముకున్నారంటూ  దేవరకద్రకు చెందిన సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి నానా యాగీ చేశారు. వైఎస్ కుటుంబానికి వీరవిధేయుడినని, షర్మిల ను ముఖ్యమంత్రి ని చేసేందుకు తొలినుంచి కలగన్నానని, కష్టించానని చెబుతూ ఇలాంటి తనకు పదవీయలేదని ఆయన విమర్శించారు. అంతేకాదు, తనకు జరిగిన అన్యాయన్ని మీడియా కుచెప్పి పరువుతీస్తానని కూడా ఆయన హచ్చరించారు. అసలేం జరిగిందో ఆయన మాటల్లోనే వినండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *