ఆంధ్రాలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్  గత 24 గం టల్లో కేవలం 6,9532  కోవిడ్ పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాపితంగా  1,08,616 శాంపిల్స్ నిి పరీక్షించారు. ఇది నిన్నటి తో పోలిస్తే కోవిడ్ కేసులు బారీగా తగ్గినట్లే లెక్క. కొత్త కేసులు ఏడువేలకు దిగువకు రావడం ఇదే మొదటి సారి. నిన్న 8 వేలకు పైబడి నమోదయ్యాయి.

కోవిడ్ వల్ల ప్రకాశంలో పదకొండు మంది, చిత్తూర్ లో తొమ్మిది, తూర్పు గోదావరిలో ఆరుగురు, అనంతపూర్ లో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, శ్రీకాకుళంలో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, కర్నూల్ లో ముగ్గురు,గుంటూరు లో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, వైఎస్ఆర్ కడప లో ఒక్కరు, నెల్లూరులో ఒక్కరు మరణించారు.

జిల్లాల వారీగా వివరాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *