నిన్న జరిగిన రాయలసీమ సత్యాగ్రహం…. ఫోటోలు

సిద్దేశ్వరం అలుగుకు ప్రజాశంకుస్థాపన జరిగి అయిదేళ్లయింది.

దీనిని స్మరించుకుంటు నిన్న  రాయలసీమ జిల్లాలో అనేక మంది రాయలసీమవాదులు  గృహ సత్యాగ్రహం నిర్వహించారు.

31 మే 2021 ఉదయంనుంచి సాయంత్రం వరకు  విజయవంతంగా సత్యాగ్రహం సాగింది.

దాదాపు వేయి కుటుంబాలు సత్యాగ్రహంలో లో పాల్గొన్నాయి. ఇదొక వినూత్న ప్రయోగం.

ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ప్రజల్లో ఉన్న సంసిద్ధతకు ఇది నిదర్శనమని రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక పేర్కొంది.

 

అయిదేళ్ల కిందట  సిద్ధేశ్వరం యాత్ర ఎలా సాగిందంటే…

https://trendingtelugunews.com/top-stories/breaking/siddheswara-sounds-war-bugle-of-rayalaseema/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *