ఛత్తీష్ గడ్ లో ఎదురుకాల్పులు, ఇద్దరు మావోయిస్టులు మృతి

పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు ఛత్తీష్ గడ్ కొండగావ్ జిల్లా కేశ్ కాల్  అటవీ ప్రాంతంలో పోలీసుల విస్తృత కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు…

IIM కు సెలెక్టయిన ఇద్దరు తెలంగాణ గురుకుల విద్యార్థులు

తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ పూర్తి చేసిన ఇద్దరు విద్యార్థుల బదావత్ సోని, రాథోడ్ నరేశ్ విద్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్…

  కోటి మంది నొళ్లు కొట్టిన సెకండ్ వేవ్ కోవిడ్

కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా దేశాన్ని తాకడంతో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి.దీనితో వ్యాపారాలు, వాణిజ్యం,ఫ్యాక్టరీలు మూత పడటంలో, పాక్షికంగా…

నిన్న జరిగిన రాయలసీమ సత్యాగ్రహం…. ఫోటోలు

సిద్దేశ్వరం అలుగుకు ప్రజాశంకుస్థాపన జరిగి అయిదేళ్లయింది. దీనిని స్మరించుకుంటు నిన్న  రాయలసీమ జిల్లాలో అనేక మంది రాయలసీమవాదులు  గృహ సత్యాగ్రహం నిర్వహించారు.…

మళ్లీ స్వల్పంగా పెరిగిన ఆంధ్రా పాజిటివ్ కేసులు

నిన్న రికార్డు స్థాయిలో తగ్గిన ఆంధ్రప్రదేశ్ కోవిడ్ పాజిటివ్ కేసులు ఈ రోజు కొద్దిగా పెరిగాయి.  గత 24 గంటల్లో (…

రాష్ట్ర ఆవిర్భావం చారిత్రాత్మకం, కానీ ప్రజా ఆకాంక్షల అమలు ఎక్కడ?

(వడ్డేపల్లి మల్లేశము)  సాధారణంగా ఒక రాష్ట్రం కాని దేశం కానీ నూతనంగా ఆవిర్భవించడానికి ప్రజల ఆకాంక్షలు పోరాటాలు త్యాగాలు తప్పకుండా ఉంటాయి.…

‘ఇచ్చంపల్లి నుంచి గోదావరి-కావేరి అనుసంధానం వద్దు’

(టి. లక్ష్మీనారాయణ) జాతీయ జల అభివృద్ధి సంస్థ ప్రతిపాదించిన “ఇచ్చంపల్లి నుండి గోదావరి – కావేరి నదుల అనుసంధానం” పథకాన్ని ఆంధ్రప్రదేశ్…

కేజీబీవీల్లో 6,11 తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ

• 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులకు ఆహ్వానం • ఈ నెల 3 నుండి 20వ…

మాస్క్ లు ధరించని వారి నుంచి రు. 35 కోట్ల జరిమానా వసూలు

తెలంగాణ లో ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు లాక్ డౌన్ ఉల్లంఘన లకు సంబంధించి  7.49 లక్షల కేసులు…

కెసిఆర్ వరి సేద్యం రహస్యం చెప్పిన హరీష్ రావు

ముఖ్యమంత్రి కెసిఆర్ తన పొలంలో వరిసేద్యం కొత్త పద్ధతిలో చేస్తున్నారు. ఈ విధానంలో ఆయన మంచిదిగుబడి సాధిస్తున్నారు.  ఈ విషయాన్ని తెలంగాణ…