ఆంధ్రాలో బాగా తగ్గిన కొత్త కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్  లో గత 24 గంటల్లో ( నిన్న ఉదయం 9 నుంచిఈ ఉదయం 9వరకు)  14,429 కొత్త  కోవిడ్-19 పాజిటివ్ కేసులుకనిపించాయి. రోజు వారీ గత పదిరోజులుగా వస్తున్న కేసులతో పోలిస్తే ఇది బాగా తగ్గిపోయినట్లు లెక్క. గత  24 గంటలో  రాష్ట్ర వ్యాపితంగా  84,502 శాంపిల్స్ ని పరీక్షించగా  ఈ పాజిటివ్ కేసులు బయట పడ్డాయి.

ఇక  కోవిడ్ మరణాలకు సంబంధించి రాష్ట్రంలో 103 మంది మృతి చెందారు.  ఎప్పటి లాగానే చిత్తూరు జిల్లాలో  ఎక్కువగా  పదిహేను మందిచనిపోయారు.  పశ్చిమ గోదావరిలో పదిహేను మంది, విశాఖపట్నంలో పది, నెల్లూరులో తొమ్మిది, అనంతపూర్ లో ఎనిమిది, తూర్పు గోదావరిలో ఎనిమిది, కృష్ణలో ఎనిమిది, గుంటూరులో ఏడుగురు, విజయనగరంలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, వైఎస్ఆర్ కడ లో నలుగురు, కర్నూల్ లో  నలుగురు, ప్రకాశం లో ఇద్దరు మరణించారు.

జిల్లాల వారీగా పాజిటివ్ కేసులు వివరాలు:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *