22 వేలు దాటిన ఆంధ్ర కరోనా కేసులు… 92 మంది మృతి

ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. గత 24 గంటలలో  22,164కేసులు నమోదయ్యాయి.1,05,494 శాంపిల్స్ ని పరీక్షించగా 22,164 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 2844 కేసులునమోదయ్యాయి.

కోవిడ్ వల్ల గుంటూరులో పన్నెండు మంది, విజయనగరంలో పదకొండు మంది, విశాఖపట్నంలో పది మంది, తూర్పు గోదావరిలో తొమ్మిది మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, పశ్చిమ గోదావరిలో ఎనిమిది మంది, నెల్లూరు లో ఏడుగురు, కర్నూల్ లో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, చిత్తూర్లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు మరియు శ్రీకాకుళం లో ఐదుగురు మరణించారు. ఈ వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సంఘల్ వెల్లడించారు.

రాష్ట్రంలో మొత్తంగా 8707 మంది మరణించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *