20వేలకు చేరుతున్న ఎపి డెయిలీ కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు వ్యాప్తి ఆగడం లేదు. గత 24 గంటలలో 19,412 కొత్త కరొనా కేసులు  నమోదయ్యాయి. ఇదొక రికార్డు. నిన్న మొత్తంగా 98,214 పరీక్షలు నిర్వహిస్తే ఈకేసులు వెల్లడయ్యాయి.

మరణాలకు సంబంధించి గత 24 గంటలలో  కోవిడ్ వల్ల విజయనగరంలో ఎనిమిది మంది, విశాఖపట్నంలో ఏడుగురు, చిత్తూర్ లో ఏడుగురు, తూర్పు గోదావరి లో ఏడుగురు, అనంతపూర్ లో ఆరుగురు, ప్రకాశంలో
ఐదుగురు, కర్నూల్ లో ఐదుగురు, కృష్ణలో ఐదుగురు, నెల్లూరు లో నలుగురు, గుంటూరు లో ఇద్దరు, వైఎస్ఆర్ కడప లో ఇద్దరు, శ్రీకాకుళం లో ఇద్దరు, పశ్చిమ గోదావరి లో ఒక్క రు మరణించారు.

జిల్లాల వారీ కోవిడ్ కొత్త కేసుల వివరాలు:

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *