కోవిడ్ భారత్ కు ఇలా మద్దతు తెలిపిన యుఎఇ

కోవిడ్ తో    మతమవుతున్న భారతదేశానికి యునెటైడె అరబ్ ఎమిరేట్స్  వినూత్నంగా మద్దతు తెలిపింది. అబుదాబిలోని బుర్జ్ ఖలీపా ను జాతీయ పతాక మూడురంగుల విద్యుద్దీపాలతోొ  అలంకరించి భారత అండగా ఉంటామని ప్రకటిచింది.#staystrongIndia అనే హ్యాష్ టాగ్ నుకూడా ప్రదర్శించింది.

యుఎఇ విదేశాంగ శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జేయాద్ ఎల్ నిహ్యాన్ భారత్ కోవిడ మీద సాగిస్తున్న పోరాటానికి క సంపూర్ణమద్దతు ప్రకటించారు. ఇలాంటి సంక్షోభాలను ఎదర్కొనే శక్తి భారత్ కు ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.

యుఎఇ విదేశాంగ శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జేయాద్ ఎల్ నిహ్యాన్ భారత్ కోవిడ మీద సాగిస్తున్న పోరాటానికి క సంపూర్ణమద్దతు ప్రకటించారు. ఇలాంటి సంక్షోభాలను ఎదర్కొనే శక్తి భారత్ కు ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *