తెలంగాణ భవన్ లో మంటలు

టిఆర్ ఎస్   విజయోత్సాహంలో అపశృతి దొర్లింది. తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులు గెలుపొందుతున్న వేడుకలు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజవర్గం నుంచి సురభివాణి దేవీ, నల్గొండ-ఖ్మమ్మం-వరంగల్ నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుస్తున్నారు. ఈ మేరకు ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ లోపు  సంభరాలు మొదలయ్యాయి. టపాసులు భారీగా పేల్చారు. ఇది  తెలంగాణ భవన్ ఆవరణలో లో అగ్ని ప్రమాదానికి దారితీసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *