కరోనా వల్ల ఏడు పాయల గుడి మూసివేత

తెలంగాణ ప్రఖ్యాత ఏడుపాయల ఆలయాన్ని కరోనా కారణంగా మూసేశారు.  ఆయన ఎగ్జిక్యూటివ్ అధికారి (ఈవో)  కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈ రోజు నుంచి ఆలయాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించారు.  గత వారం ఇక్కడ జాతర జరిగింది. ఇందులో  పాల్గొన్న లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఇపుడు ఆలయ అధికారి పాజిటివ్ అని తేలడంతో  ఆలయ సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ రోజు  వారం రోజుల పాటు ఆలయం మూసివేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *