కర్నూలు జిల్లా మునిసిపాలిటీలు వైకాపా కైవసం

కర్నూలు జిల్లాలోని మూడు ముఖ్యమయిన పట్టణ పాలన సంస్థలను వైసిసి కైవసం చేసుకుంటున్నది. కర్నూలు కార్పొరేషన్, ఆదోని, నంద్యాల మునిసిపాలిటీ లలో దాదాపు ఓట్ల లెక్కింపు పూర్తయింది.

ఈ మద్యాహ్నం 12:45 గంటలకు కర్నూలు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు పూర్తి 45; వైకాపా – 37 +2 (ఇదివరకే 2 ఏకగ్రీవం); టీడీపీ- 5 ; ఇండిపెండెంట్ -3. దీనితో కర్నూలు మునిసిపాలిటీ వైకాపా కైవసమయినట్లే.

ఆదోని కౌంటింగ్ పూర్తి ; మొత్తం వార్డులు 42 ; వైకాపా 40 (ఏకగ్రీవం-9) ; టీడీపీ 1; ఇండిపెండెంట్-1
(ఆదోని మునిసిపాలిటీ వైకాపా కైవసం)

నంద్యాల 15 కౌంటింగ్ పూర్తి ; వైకాపా 12; టీడీపీ 2 ; ఇండిపెండెంట్ 1. ట్రెండ్ వైకాప వైపే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *